Monday, August 18, 2025
spot_img

మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్

Must Read

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో ఏపీ మాజీ మంత్రి,వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడైన జోగి రాజీవ్ ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అయినను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుండే రంగంలోకి దిగిన అధికారులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్బంగా జోగిరాజివ్ మీడియాతో మాట్లాడుతూ,అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని,కావాలనే ప్రభుత్వం తమ పై కక్షసాధింపు చర్యలకు దిగుతుందని విమర్శించారు.

Latest News

రైతు కుటుంబాల పిల్లలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శుభవార్త

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (అగ్రి), బీటెక్ (ఫుడ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS