Sunday, May 18, 2025
spot_img

సబ్‎మెరైన్‎ని ఢీకొన్న ఫిషింగ్ బోటు, ఇద్దరు గల్లంతు

Must Read

ఇండియన్ నేవీకి చెందిన సబ్‎మెరైన్ ప్రమాదానికి గురైంది. గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ళ దూరంలో సబ్‎మెరైన్ ను ఫిషింగ్ బోటు ఢీకొట్టింది. ఈ ఘటనలో బోటులో ఉన్న ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 13 మంది ఉన్నారు. వీరిలో 11 మందిని నేవీ సిబ్బంది రక్షించారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతు కావడంతో..రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది.

గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ళ దూరంలో మార్తోమా అనే పడవ ఇండియన్ నేవీకి చెందిన సబ్‎మెరైన్ ను ఢీకొట్టినట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని తెలిపింది. ఘటనలో సబ్‎మెరైన్ స్వల్పంగా డ్యామేజ్ అయిందని వెల్లడించింది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS