Monday, May 19, 2025
spot_img

ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి,అప్రమత్తమైన భద్రతా బలగాలు

Must Read

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ 5 ఏళ్ళు పూర్తయ్యాయి.2019 ఆగష్టు 05న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది.ఈ సందర్బంగా జమ్ముకశ్మిర్ లో భద్రతాను కట్టుదిట్టం చేశారు. అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు.ఇటీవల జరిగిన ఉగ్రదాడులను దృష్టిలో పెట్టుకొని భద్రతా బలగాలు హై అలెర్ట్ ప్రకటించాయి.నిఘావర్గాల సమాచారం మేరకు అమర్ నాథ్ యాత్ర వాహనాల పై ఆంక్షలు విధించారు.అదనపు బలగాలను రంగంలోకి దించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.మరోవైపు భద్రతా బలగాల కాన్వాయ్ పై దాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి.దింతో వాహనాల రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించామని అధికారులు పేర్కొన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS