Monday, May 19, 2025
spot_img

టీమిండియాపై దృష్టి పెట్టాలి.. పాంటింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Must Read

బోర్దర్ – గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు భారత్ జట్టు గట్టి సవాల్ విసురుతుందని వ్యాఖ్యనించాడు. కంగారూ జట్టుకు కఠిన ప్రత్యర్థిగా భారత్ జట్టు అవతరించిందని రికీ పాంటింగ్ తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, టీమిండియాపై దృష్టి పెట్టాలని అన్నాడు.ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు తగ్గ పోటీదారుగా భారత్ జట్టు ఎదిగిందని పేర్కొన్నాడు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS