Thursday, July 31, 2025
spot_img

మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Must Read

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వెలగపూడిలో మరియమ్మ అనే మహిళా హత్య కేసులో నందిగం సురేష్ ను కస్టడీకి ఇవ్వలని తుళ్లూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై మంగళగిరి కోర్టు అనుమతించింది. దీంతో గుంటూర్ జైలులో ఉన్న నందిగం సురేష్‎ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు నందిగం సురేష్‎ని పోలీసులు విచారించనున్నారు.

Latest News

ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం..?

ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS