Monday, August 18, 2025
spot_img

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గుడ్ న్యూస్

Must Read

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎస్.ఎస్.సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) గుడ్ న్యూస్ చెప్పింది. బీఎస్ఎఫ్,సీఆర్పీఎఫ్,సీఐఎస్ఎఫ్,ఎస్.ఎస్.బీ,అస్సాం రైఫిల్స్ దళాల్లో కానిస్టేబుల్ (జీడి) జనరల్ డ్యూటి నియమకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 39,481 పోస్టులను భర్తీ చేయనున్నారు.గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి.ఆసక్తి కలిగిన వారు 2024 అక్టోబర్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎస్.ఎస్.సీ తెలిపింది.రాత పరీక్ష,ఫిజికల్ టెస్ట్,మెడికల్ టెస్ట్,సర్టిఫికెట్స్ పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు,మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకుండా ఉండాలి.మరిన్ని వివరాలు ఎస్.ఎస్.సీ అధికార వెబ్‎సైటులో తెలుసుకోవచ్చు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS