Monday, May 19, 2025
spot_img

భారత్ నాయకత్వం పాలస్తీనియన్లకు అత్యంత అవసరం

Must Read
  • ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఒల్మేర్ట్

ఇజ్రాయెల్ – హమాస్‎ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఒల్మేర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అత్యంత గౌరవనీయమైన దేశం, ” ఇజ్రాయెల్ – హమాస్‎ల సమస్యను పరిష్కరించేందుకు భారత్ మద్దతు అవసరమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ – హమాస్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలనే పిలుపుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. భారత దేశ నాయకత్వం పాలస్తీనియన్లకు అత్యంత అవసరమని పేర్కొన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS