Wednesday, July 2, 2025
spot_img

బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి, 11 మంది మృతి

Must Read

లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయిల్ వైమానిక దళాలు మిస్సైళ్ల‌తో దాడి చేశాయి. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. 08 అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 04 గంటలకు ఈ దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు తెలిపారు. బీరుట్‎లోని దక్షిణ శివార్లలో హిజ్బుల్లా బలమైన స్థావరమైన దహియెహ్‎లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు సైన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS