Sunday, May 18, 2025
spot_img

ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదు

Must Read
  • ప్రధాన కోచ్ గౌతం గంభీర్

ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ అన్నారు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో గత ఎనిమిది ఇన్నింగ్స్ లో ఒక్క అర్థశతకం మాత్రమే చేశాడు. విరాట్ పట్ల నా ఆలోచనలు స్పస్టంగా ఉన్నాయి. అతనో ప్రపంచస్థాయి క్రికెటర్.. సుదీర్ఘ కాలంగా మంచి ప్రదర్శన చేస్తున్నాడు అని గంభీర్ తెలిపాడు. క్రికెట్ లో టీంఇండియా బ్యాటర్ల ఆటతీరును మార్చేది లేదని స్పస్టం చేశాడు. సాహసోపేత ఆటతీరుతోనే ఎక్కువ ఫలితాలు సాదించవచ్చని, ఇదే దృక్పథాన్ని కొనసాగిస్తామని వెల్లడించాడు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS