Monday, May 19, 2025
spot_img

నేడు తిరుమలకు జగన్

Must Read

నేడు వైసీపీ అధినేత జగన్ తిరుమల వెళ్లనున్నారు. సాయింత్రం 04 గంటలకు రేణిగుంట నుండి రోడ్డు మార్గాన బయల్దేరి, రాత్రి 07 గంటలకు తిరుమల చేరుకుంటారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ కి స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ తిరుమలకి వెళ్లాలని,లేదంటే మధ్యలోనే అడ్డుకుంటామని బీజేపీ,హిందూ సంఘాలు ఇప్పటికే హెచ్చరించాయి. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.ప్రతి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వాహనాలను అనుమతిస్తున్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS