Monday, August 18, 2025
spot_img

లడ్డూ వివాదం వేళ జగన్ కీలక నిర్ణయం

Must Read

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 27న రాత్రి తిరుమలకు చేరుకొని అక్కడే బస చేస్తారు. 28న ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఆలయాల్లోని పూజల్లో పాల్గొనాలని ఇప్పటికే జగన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు కట్టుకథలు చెప్తున్నారని జగన్ ఆరోపించారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వాడారంటూ దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS