Friday, July 4, 2025
spot_img

నన్ను ఆటబొమ్మల వాడుకున్నారు,జత్వాని కీలక వ్యాఖ్యలు

Must Read

గత వైసీపీ ప్రభుత్వ హయంలో కొంతమంది పెద్దలు,అధికారులు తనను ఆటబొమ్మల వాడుకున్నారని ముంబై నటి జత్వాని విమర్శించారు.ఇటీవల జత్వాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.వైసీపీ ప్రభుత్వ హయంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు,తనను వేదించారని తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.జత్వాని చేసిన వ్యాఖ్యల పై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించింది.విచారణ కోసం ముంబై నుండి విజయవాడ చేరుకున్నారు.అంతకముందు మీడియాతో మాట్లాడిన జత్వాని,తన పై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించింది.తనను వేధించిన అధికారులకు సంబధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని,వాటిని ప్రభుత్వానికి అందజేస్తానని..నిందితులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నానని తెలిపింది.

Latest News

ZEE5 లోకి రానున్న భైరవం

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌’తో మళ్ళీ అందరినీ ఆకట్టుకుంది....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS