Friday, October 3, 2025
spot_img

నన్ను ఆటబొమ్మల వాడుకున్నారు,జత్వాని కీలక వ్యాఖ్యలు

Must Read

గత వైసీపీ ప్రభుత్వ హయంలో కొంతమంది పెద్దలు,అధికారులు తనను ఆటబొమ్మల వాడుకున్నారని ముంబై నటి జత్వాని విమర్శించారు.ఇటీవల జత్వాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.వైసీపీ ప్రభుత్వ హయంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు,తనను వేదించారని తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.జత్వాని చేసిన వ్యాఖ్యల పై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించింది.విచారణ కోసం ముంబై నుండి విజయవాడ చేరుకున్నారు.అంతకముందు మీడియాతో మాట్లాడిన జత్వాని,తన పై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించింది.తనను వేధించిన అధికారులకు సంబధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని,వాటిని ప్రభుత్వానికి అందజేస్తానని..నిందితులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నానని తెలిపింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This