Wednesday, July 2, 2025
spot_img

హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు

Must Read

మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధి లో తెల్లవారు జామున ఔటర్ రింగురోడ్డు పై నుంచి లారీ బోల్తా పడింది. గుజరాత్ నుంచి నెల్లూరుకి వెళ్తున్న లారీ యాద్గార్పల్లి గ్రామం ఎస్సీ కాలనీ వద్ద బోల్తా పడింది. లారీ డ్రైవర్ నిద్ర పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెపుతున్నారు. డ్రైవర్ సోహెల్ క్లీనర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.

Latest News

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్ చారి ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హయ్యర్ ఎడ్యుకేషన్ ముందు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS