Saturday, May 17, 2025
spot_img

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

Must Read

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లాఖ్‎నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లాఖ్‎నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది.

మరోవైపు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. శ్రేయస్‎ను పంజాబ్ కింగ్స్ రూ.26. 75 కోట్లకు సొంతం చేసుకుంది. రూ.18 కోట్లతో భారత పేసర్ అర్ష్ దీప్ సింగ్‎ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అర్ష్‎దీప్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆ తర్వాత బెంగుళూరు, రాజస్థాన్, సన్‎రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ కూడా ఆర్ష‎దీప్ కోసం బీడ్ వేసిన చివరికి రూ.18 కోట్లతో పంజాబ్ అయినను సొంతం చేసుకుంది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS