Thursday, July 3, 2025
spot_img

మావోయిస్టులు లొంగిపోవాలి,లేదంటే అల్-అవుట్ ఆపరేషన్ తప్పదు

Must Read
  • దేశంలో 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది
  • హింస,ఆయుధాలను వీడి మావోయిస్టులు లొంగిపోవాలి
  • మావోయిస్టులను హెచ్చరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

దేశంలో 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.మావోయిస్టులు హింస,ఆయుధాలను వీడి లొంగిపోవాలని కోరారు.లేదంటే అల్-అవుట్ ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.మావోయిస్టుల హింస,భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పేందుకు ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని స్పస్టం చేశారు.మావోయిస్టులు ఒకప్పుడు నేపాల్ లోని పశుపతినాథ్ నుండి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు,కానీ మోదీ నేతృత్వం దాన్ని ధ్వంసం చేశారని తెలిపారు.ఛత్తీస్‎గఢ్ లోని నాలుగు జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‎లో భద్రత బలగాలు విజయం సాధించారని అన్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS