Thursday, July 3, 2025
spot_img

ఏపీలో మూడు రాజ్యసభ సీట్ల ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

Must Read

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 03 నుండి 10 వరకు నోటిఫికేషన్లు స్వీకరిస్తామని, డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది.డిసెంబర్ 20న ఉదయం 09 నుండి సాయింత్రం 04 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉంటుందని తెలిపింది. వైఎస్సార్‎సీపీ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామ చేయడంతో, మూడు రాజ్యసభ స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS