Thursday, October 23, 2025
spot_img

ఓ మనిషి చివరికి నీతో వచ్చేవి ఎంతో నీకు తెలుసా..?

Must Read

ఓ మనిషి….?
చివరి మజిలీలో నీతో వచ్చేవి ఏంటో నీకు తెలుసా ..?
భార్య ఇంటి గుమ్మం వరకు, బిడ్డలు కట్టె కాలే వరకు,
బంధువులు స్మశానం వరకు,
కానీ నీ మంచితనం నీవు అస్తమించినా..
ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది.
నీ బ్రతుకు ఎలా ఉండాలంటే…
నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి..
నీ మరణం ఎలా ఉండాలంటే దేహం కాలిబూడిదైనా నలుగురు గొప్పగా చెప్పుకునేలా నీ జీవితం..
ఉండాలి…నీ చివరి మజిలీలో స్మశానం కూడా కన్నీరు పెట్టాలి…!
అలా బ్రతకాలిరా ఓ మనిషీ..

  • బాటసారి
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This