Monday, August 18, 2025
spot_img

శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Must Read

తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తెలు అద్య ,పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్ , ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్ కు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సంధర్బంగా తితిదే అధికారులు అయినకు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదలు అందజేశారు. పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. దేవస్థానం అధికారులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS