Monday, August 18, 2025
spot_img

సరికొత్త బీమాను పరిచయం చేసిన ఫోన్ పే

Must Read

దీపావళి సంధర్బంగా డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే ప్రమాద బీమాను పరిచయం చేసింది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తో కలిపి కేవలం 09 రూపాయలకే రూ.25 వేల వరకు ఇన్సూరెన్స్ కల్పించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 25 నుండి మొదలవుతుందని తెలిపింది. దీపావళి సంధర్బంగా పటాకులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో నలుగురికి ఈ పాలసీ కవరేజీ ఉంటుంది.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS