Tuesday, August 19, 2025
spot_img

పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

Must Read

విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్ లో పర్యటిస్తున్నారు.ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టాస్క్ తో భేటీ అయ్యారు.ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం పై ఇద్దరు నేతలు చర్చించారు.పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకు ఆ దేశ ప్రధాని కార్యాలయం ఘన స్వాగతం తెలిపింది.ప్రధానమంత్రి తమ దేశంలో పర్యటించడం పై పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టాస్క్ స్పందించారు.45 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని మోదీను వార్సాలో చూడటం ఆనందంగా ఉందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఉక్రెయిన్,పోలాండ్ దేశాల పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం పోలాండ్ లో పర్యటిస్తున్నారు.బుధవారం పోలాండ్
వార్సాలోని సవననగర్ జామ్ సాహెబ్ మెమోరియల్ ను సందర్శించి నివాలర్పించారు.

Latest News

42% బీసీ రిజర్వేషన్ పై రాజకీయ వివాదం

బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS