Friday, July 4, 2025
spot_img

18వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ

Must Read

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా 18వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. డీబీటీ పద్దతిలో రూ.20,000 కోట్ల ఫండ్స్ ను విడుదల చేశారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు. రైతులను ఆర్థికంగా అదుకోవాలనే ఉద్దేశంతో 14 ఫిబ్రవరి 2019న బీజేపీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి శ్రీకారం చుట్టింది.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS