Thursday, July 3, 2025
spot_img

రేపు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన

Must Read

ప్రధాని మోదీ ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు.పలు అభివృద్ది కార్యక్రమాలకు రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 02 గంటలకు శంకర కంటి ఆసుప్రతిను ప్రారంభిస్తారు. సాయింత్రం వారణాసిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన సంధర్బంగా వారణాసిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS