Monday, August 18, 2025
spot_img

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి

Must Read

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మరణించారు. గాయత్రి భౌతికకాయానికి హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఇంటికి తరలించారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS