Sunday, May 18, 2025
spot_img

రూ.10.75 కోట్లతో భువిని దక్కించుకున్న ఆర్సీబి

Must Read

భారత్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను రాయల్ ఛాలెంజ్ బెంగళూరు రూ.10.75 కోట్లతో దక్కించుకుంది. సోమవారం సౌదీ అరేబియాలోని జేడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభమైంది. ఇందులో భాగంగా భువనేశ్వర్ కుమార్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లతో దక్కించుకుంది.

రూ.02 కోట్ల కనీస ధరతో భువనేశ్వర్ కుమార్ అందుబాటులోకి వచ్చాడు. ముందుగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ రంగంలోకి దిగాయి. రెండు జట్లు భువనేశ్వర్‎ కుమార్‎ని దక్కించుకునేందుకు పోటీపడుతూ రూ. 09 కోట్ల వరకు వెళ్ళాయి. ఆ తర్వాత పోటీలోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.75 లక్షలు పెంచి మొత్తంగా రూ. 10.75 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS