Friday, October 3, 2025
spot_img

ముగిసిన రెండో రోజు ఆట,308 పరుగుల ఆధిక్యంలో భారత్

Must Read

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది.ఆట ముగిసే సారికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.బ్యాటింగ్ కి దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.యశస్వి జైస్వాల్ (10),రోహిత్ శర్మ (05),విరాట్ కోహ్లీ (17) పరుగులు చేసి ఔటయ్యారు.భారత్ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులు చేసింది.బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగులకే అల్‎లౌటైంది.ప్రస్తుతం భారత్ 308 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This