Monday, August 18, 2025
spot_img

విజయవంతమైన ఎంపీ-ఏటీజీఎం మిస్సైల్ ప్రయోగం

Must Read

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ “మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్”ను విజయవంతంగా పరీక్షించింది.రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌లో క్షిపణి,లాంచర్,టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్ మరియు ఫైర్ కంట్రోల్ యూనిట్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో వార్‌హెడ్ ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించబడ్డాయి.క్షిపణి పనితీరు,వార్‌హెడ్ పనితీరు అద్భుతంగా ఉన్నాయని డిఆర్డిఓ (DRDO) అధికారులు తెలిపారు.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS