ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ
మేష రాశి (Aries)
ఈ నెలలో విద్యా కార్యాచరణలో మంచి పురోగతి ఉంటుందని,కష్టానికి తగ్గ ఫలితాలు సాదించే అవకాశం ఉందని తెలిపారు ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ.వృత్తి రంగంలో కొత్త అవకాశాలు దొరుకుతాయని,ప్రతిభను చూపించేందుకు మంచి సమయమని...
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,అడ్లూరి లక్ష్మణ్,మధుసూదన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారు.తాజాగా మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో...
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ,క్రీడాకారులకు సహకారం,ఉద్యోగ భద్రతా కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.గతంలో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ లో క్రీడల ప్రోత్సహానికి రూ.321 కోట్లు కేటాయించామని తెలిపారు.క్రీడల్లో రాణిస్తే ఉన్నత ఉద్యోగం,కుటుంబం గౌరవం పెరుగుంతుందనే నమ్మకాన్ని యువతలో కలిగిస్తామని పేర్కొన్నారు.నెట్...
పారిస్ ఒలంపిక్స్ లో భారత షూటర్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు.తాజాగా 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్ లో స్వప్నీల్ కూశాలే ఫైనల్స్ కి అర్హత సాధించి..ఫైనల్స్ కి చేరిన ఐదో భారత షూటర్ గా పేరు నమోదు చేసుకున్నాడు.ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ రెండు పతకాలు సాధించి చరిత్ర...
తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మను శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీజీపీ జితేందర్,త్రివిధ దళాలల అధికారులు,రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు,ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నూతన గవర్నర్ సాయుధ దళాలు గౌరవ...
అసెంబ్లీ సమావేశాలు,కొనసాగుతున్న మాటల యుద్దం
బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య వాడి-వేడి చర్చ
ఆవేదనకు గురైన సబితా ఇంద్రారెడ్డి
కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి తన ఇంటి మీద వాలితే కాల్చేస్తా అనిచెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎంతమందిని కాల్చారు
కాంగ్రెస్ లో రేవంత్ చెరినప్పుడు,ఒక అక్కగా ఆశీర్వదించను
ఇప్పుడు నా పై ఎందుకంత కక్ష
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం...
అవినీతి అధికారి ప్రదీప్ కుమార్ అంతులేని ఆగడాలు
టి.ఎస్.బి.పాస్ లో దొంగలకు సద్ది కట్టిన అధికారులు
ఏసీబీ దాడులు చేస్తే మరిన్ని బహిర్గతం అయ్యే ఛాన్స్
సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెడితేనే అవినీతికి చెక్
అవినీతి తిమింగలంపై చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక వేత్తలు
ఇతగాడికి అవినీతి సొమ్మును మింగడమే తెలుసు.. బొక్కసం నింపుకోవడమే తెలుసు.. ఎవరు ఎన్ని బాధలు పడినా.. ఈయనకు...
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
సూర్యాపేట జిల్లాలోని సుమారు 70,000 మంది రైతులకు లక్ష నుండి లక్ష 50 వేల వరకు పంట రుణమాఫీ చేయబడుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యాలయంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి అర్హులైన...
వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటన పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.కొండచరియలు విరిగి పడటం విచారకరమని,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.జరిగిన ఘటన పై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని,సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కేంద్రం నుండి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.మరోవైపు మరణించిన వారి కుటుంబాలకు రూ.02...
రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
07 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమ
రుణమాఫీతో లక్షల మంది రైతు ఇండ్లలో సంతోషం
రైతుల సంతోషాలతో జన్మ ధన్యమైంది : సీఎం రేవంత్ రెడ్డి
లక్షన్నర రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ...
రేవంత్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ భేటీ
యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధత
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...