Monday, November 3, 2025
spot_img

aadab hyderabad

మంత్రి ఉత్తమ్‌కుమార్‌ కాన్వాయ్‌కు ప్రమాదం

తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌(Uttam Kumar Reddy) కాన్వాయ్‌కు శుక్రవారం ప్రమాదం జరిగింది. హుజూర్‌నగర్‌ నుంచి జాన్‌పహాడ్‌ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా.. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. 8 కార్ల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. మంత్రి ఉత్తమ్‌కు ఎలాంటి ప్రమాదం...

గ్రామ సభలల్లో భయపడుతున్న అధికారులు

ఎక్కడా చూసినా నిరసన సెగలు : హరీశ్‌రావు గ్రామ సభలు అంటేనే అధికారులు భయపడుతున్నారని, ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. గ్రామ సభలు రణసభలుగా మారాయంటేనే.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఫెయిల్యూర్‌కు నిదర్శనం అని హరీశ్‌రావు చెప్పారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్‌...

ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) దావోస్‌ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది. దుబాయ్‌ మీదుగా శుక్రవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్‌ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్‌, దావోస్‌ పర్యటనలను విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా...

రజాకార్‌ మూవీని తప్పకుండా చూడాలి

అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం గతేడాది మార్చి 15న థియేటర్లలో విడుదల తెలంగాణ కథను వీక్షించాలన్న మంత్రి బండి తెలంగాణ సాయిధ పోరాటంలో అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం రజాకార్‌(Razakar). అప్పటి రజాకర్ల దురాగతాలను అణచివేసి హైదరాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు పటేల్‌ చేసిన ప్రయత్నాలను ఈ మూవీలో చూపించారు. గతేడాది మార్చి 15న థియేటర్లలో...

ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని పనులు

ఈ నెలాఖరులోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని(Capital) పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాల పునాదులలో నిల్వ ఉన్న నీటిని తోడివేసే పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. టవర్లు, హైకోర్టు రాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద...

కరీంనగర్‌ నుంచి రాజకీయ విమర్శలు బంద్‌

అభివృద్ది గురించే మాట్లాడుతానన్న బండి ఇప్పటినుంచి కరీంనగర్‌లో రాజకీయ విమర్శులు చేయనని అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన నిర్ణయం ప్రకటించారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ చేసిన అభివృద్ధి, మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్ధి ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ...

బృందావన్ ల్యాబ్స్ పై చర్యలేవి

గత 20ఏళ్లుగా ఇదే తంతు 13సార్లు మూసివేత.. 27సార్లు ఉత్పత్తులకు అనుమతులు ఫిర్యాదులపై చర్యలు శూన్యం ఎన్టీటీలో కూడా కేసు నమోదు రూ.45 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు కాలుష్య కాసారాలను వెదజల్లె పరిశ్రమలూ రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ప్రజలు అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రుల పాలవుతుంటే, రైతులు పంటలు పండక దిగాలు చెందుతున్నారు. అయినా కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నిమ్మకు...

తాహశీల్దార్ మాకొద్దు

ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్న జిల్లెడు చౌదరిగూడ మండల ప్రజలు ప్రభుత్వ భూములను కాపాడలేకపోతున్న తాహశీల్దార్ జగదీశ్వర్ కాసులు ఇస్తే ఆగ మేఘాల మీద పనులు పూర్తి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు అయినా ప‌ట్టించుకోని అధికారులు చెరువు శిఖం భూముల కు నాలా కన్వర్షన్ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పనిచేస్తున్నానని చెప్పుకోవడం కొసమెరుపు మండలంలో నియంతగా వ్యవహరిస్తున్న తాహశీల్దార్ తాను నియంతల వ్యవహరిస్తూ...

జవహర్ నగర్ లో మున్సిపల్ అధికారుల అలసత్వం

మున్సిపల్ పరిధిలో అక్రమార్కుల హవా జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ సాక్షిగా కబ్జా ప్రజా అవసరాల కోసం కేటాయించినా 5ఎకరాల భూమి మాయం టౌన్ ప్లానింగ్ అధికారి నిర్లక్ష్యంతో ప్రభుత్వ స్థలాలు కబ్జా ప్రభుత్వ స్థలాలపై మున్సిపల్ కమిషనర్ కు బాధ్యత లేదా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు బుట్టదాఖలేనా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కబ్జాల పర్వం సాగుతుంది. ప్రభుత్వ...

రెప్పపాటు కూడా కరెంట్‌ పోవద్దు

త్వ‌ర‌లోనే రాష్ట్రానికి కొత్త విద్యుత్ పాల‌సీలు విద్యుత్‌ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అధికారుల స‌మీక్ష‌లో భట్టి విక్రమార్క హామీ రాబోయే ఎండాకాలంలో రెప్పపాటు కూడా కరెంట్‌(power) పోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్‌ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఆదేశించారు. గురువారం ప్రజాభవన్‌...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img