Wednesday, August 6, 2025
spot_img

aadabnews

మరో బిడ్డకు తల్లికాబోతున్న ప్రణీత సుభాష్

టాలీవుడ్ ప్రముఖ నటి ప్రణీత శుభవార్త చెప్పింది.త్వరలోనే మరో బిడ్డకు తల్లి అవ్వబోతుంది ప్రణీత.ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది." రౌండ్ 02 ఇక నుండి ఈ ప్యాంట్స్ సరిపోవు" అంటూ పోస్టు చేసింది.కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది.దింతో ప్రణీత చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

ఆదర్శవంతమైన రాజకీయం రేవంత్ సొంతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతవారం ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ "ఒకప్పుడు ప్రజల సమస్యల గురించి పోలీస్ స్టేషన్లో యస్.పి కి నేను వినతిపత్రం ఇచ్చేవాణ్ణి.ఇప్పుడు వారు ప్రజల సమస్యల గురించి నాకు వినతిపత్రాలు ఇస్తే తీసుకునే స్థాయిలో వున్నా.అందుకే మీరు కూడా ఓ లక్ష్యం పెట్టుకొని ఎన్ని అవాంతరాలు ఎదురైనా...

ఇథియోపియాలో విరిగిపడిన కొండచరియలు,157 మంది మృతి

ఆఫ్రికా దేశంలో ఇథియోపియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ఘటనలో 157 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.మరణించిన వారిలో చిన్నారులతో పాటు గర్భినిలు కూడా ఉన్నారు.దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని...

ముంబైలో భారీ వర్షాలు,రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

ముంబై కి రెడ్ అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.దింతో బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.మరోవైపు గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలకు పెద్దఎత్తున నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం...

బీజేపీ మెప్పు కోసమే బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలు

మంత్రి సీతక్క అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల...

మద్యం కుంభకోణంపై సీఐడీతో విచారణ జరిపిస్తాం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడీతో విచారణ జరిపిస్తామని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అవసరమైతే ఈ కేసును ఈడీ కి బదిలీ చేసి వారి సహకారం తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.ఈ కుంభకోణం పై సమగ్ర విచారణ జరిపి ఎంతమంది మరణించారు,ఎంతమంది ఆరోగ్య...

ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లుంది,బడ్జెట్ పై కేసీఆర్ రియాక్షన్

ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లుంది ఏ ఒక్కవర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలే మృత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విష్మరించింది గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అనంతరం మీడియాతో...

రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్

అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల బకాయిలను...

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది.శిల్పంచిత్రలేఖనం,డిజైన్,సంగీతం,రంగస్థలం,నృత్యం,జానపదం,తెలుగు,చరిత్ర-పర్యాటకం,భాషాశాస్త్రం,జర్నలిజం,జ్యోతిషం,యోగ తెలుగు విశ్వవిద్యాలయం పిజి,యుజి,పీజీ డిప్లొమా,డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రాంలలో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైంది.పూర్తీ చేసిన దరఖాస్తులను సాధారణ రుసుముతో 09-08-2024 వరకు,ఆలస్యరుసుముతో 19-08-2024 లోగ సమర్పించాలని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ పేర్కొన్నారు.

కాలేజీలో అక్రమ వసూళ్లు

నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్టారాజ్యం నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా డోనేషన్ల వ‌సూలు చేస్తున్న యాజమాన్యం ఒక్కొ సీటుకు లక్షలాది రూపాయల వసూలు పేద పిల్లలకు భారంగా మారిన ఇంజనీరింగ్ విద్య కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ అధ్య‌క్షుడు బైరు నాగ‌రాజు గౌడ్ డిమాండ్ పేదోడి పిల్లలు చదువుకునేందుకు ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. బతుకు భారమైన ఈ రోజుల్లో ఏదో...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామ్చందర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు అక్కల సుధాకర్.

హైదరాబాద్ :తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచందర్ రావు గారిని సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు అక్కల సుధాకర్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS