Thursday, July 17, 2025
spot_img

మద్యం కుంభకోణంపై సీఐడీతో విచారణ జరిపిస్తాం

Must Read
  • ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడీతో విచారణ జరిపిస్తామని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అవసరమైతే ఈ కేసును ఈడీ కి బదిలీ చేసి వారి సహకారం తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.ఈ కుంభకోణం పై సమగ్ర విచారణ జరిపి ఎంతమంది మరణించారు,ఎంతమంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు అనేదాని వైద్యఆరోగ్యశాఖ నుండి లెక్కలు తీసుకుంటామని ప్రకటించారు.రాష్ట్ర ఖజానాకి రావాల్సిన నిధులను ఎలా పక్కదారి పట్టించారో బయటపెడతామని,తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.భవిష్యత్తులో ఎవరైనా తప్పుచేయాలంటే భయపడాలి,ఆ దిశగా అందరు ఆలోచించాలని సభ్యులను కోరారు.

Latest News

అమెరికాకు విస్తరించిన జీవీబీఎల్: డల్లాస్‌లో నూతన చాప్టర్

హైదరాబాద్, జూలై 17: భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS