టి.పి.సి.సి ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉన్న మధుయాష్కీ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ గా బాద్యతలు చేపట్టాలని కోరుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్ లు నాంపల్లిలోని యూసుఫ్ బాబా దర్గాలో మత పిఠాధిపతులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.మధుయాష్కి గౌడ్ ప్రెసిడెంట్ గా రావాలని,తెలంగాణ ప్రజలకి,ఎల్బీనగర్ ప్రజలకు సేవ చేయాలని వారు...
గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ లో క్రీడాకారిణి దేశ్ముఖ్ దివ్య (18) విజేతగా నిలిచింది.బల్గేరియకు చెందిన బేలోస్లావా క్రస్టేవ పై విజయం సాధించి చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచింది.11 పాయింట్లకు 10 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో భూతగాదాలు చంపుకోవడాల వరకు వెళ్ళాయి…
నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం.
అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం
చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి.
పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ చారి,ఎస్.సి.ఈ.ఆర్.డీ డైరెక్టర్ రాధరెడ్డి పై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.తెలుగు పాఠ్య పుస్తకంలో ముందుమాటలో సీఎం కెసిఆర్,మాజీమంత్రుల పేర్లు,అధికారుల పేర్లను మార్చకుండానే 24 లక్షల పుస్తకాలు పంపిణీ చేయడం,విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న సమయంలో ముందుమాటలోని తప్పులను ఉఫాద్యాయులు గుర్తించి విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి...
అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గ*జాయి తాగుతున్న పోకిరీలను అక్కడి నుండి వెళ్లాలని ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు చెప్పడంతో..
మాకే చెబుతావా అంటూ జనార్దన్ నాయుడుపై కర్రలు, రాళ్లతో దాడి..
దాడిలో జనార్దన్ నాయుడుకి తీవ్రగాయలయ్యాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యని బలోపేతం చేయడానికి కృషి చేయడం,ఇంగ్లీష్ వ్యాకరణం,భాష స్పీచ్ పెంచడం,వొకబులరీను పెంచడం కోసం ఇంగ్లీష్ పుస్తకాలను ఫానిగిరి లో బోధిసత్య ఫౌండేషన్ అధ్యక్షులు పులిగిల్ల వీరమల్లు యాదవ్ ఆద్వర్యంలో టీచర్ లకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొ.వెంకట రాజయ్య విచ్చేశారు.ఈ సంధర్బంగా రాజయ్య మాట్లాడుతూ...
తెలంగాణ @ సైబరాబాద్ లో మొదటిసారి…వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 5006.934 కిలోల గ*జాయిని డ్ర**గ్ డిస్పోజల్ కమిటీ ధ్వంసం చేసింది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్ర**గ్స్, మాదక ద్రవ్యాల మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసుల డ్ర**గ్ డిస్పోజల్ కమిటీ ఈరోజు., (14.06.2024) GJ Multiclave...
గెలాక్సీ ఏఐ సిరీస్ విక్రయాలను ప్రారంభించినట్లు సామ్ సంగ్ వెల్లడించింది.ఈరోజు నుండి ఏపీ,తెలంగాణలోని అన్నీ బిగ్ సి షోరూంస్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉందని సామ్ సంగ్ ఫౌండర్ బాలు చౌదరి పేర్కొన్నారు.ఈ మొబైలు ధర రూ.39,999 ఉందని తెలిపారు.ఈ మొబైల్ లో అత్యంత అధునాతన ఫ్యూచర్లు అందుబాటులో ఉన్నాయని, 50 ఎంపీ...
ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. యూసఫ్ గూడా లో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు.ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్ననాయుడు తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా బాద్యతలు చేపట్టడంతో టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబునాయుడు పల్లా శ్రీనివాస రావును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.ఈ సంధర్బంగా టీడీపీ అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో పల్లా శ్రీనివాస్ రావు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల జరిగిన...