ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. యూసఫ్ గూడా లో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి.
ఏటీఎమ్లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్లలో ఆ డినామినేషన్ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...