Thursday, July 3, 2025
spot_img

Aaj Ki baath

ఓ మనిషి చివరికి నీతో వచ్చేవి ఎంతో నీకు తెలుసా..?

ఓ మనిషి….?చివరి మజిలీలో నీతో వచ్చేవి ఏంటో నీకు తెలుసా ..?భార్య ఇంటి గుమ్మం వరకు, బిడ్డలు కట్టె కాలే వరకు,బంధువులు స్మశానం వరకు,కానీ నీ మంచితనం నీవు అస్తమించినా..ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది.నీ బ్రతుకు ఎలా ఉండాలంటే…నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి..నీ మరణం ఎలా ఉండాలంటే దేహం కాలిబూడిదైనా నలుగురు...

డబ్బే నేడు ప్రపంచాన్ని శాసిస్తుంటే మానవత్వానికి విలువ ఎక్కడ ?

మనిషిని, మనిషిగా చూడలేని గ్రంథాలు,వేదాలు ఎన్ని ఉన్నా లాభం ఏంటి?డబ్బే నేడు ప్రపంచాన్ని శాసిస్తుంటే మానవత్వానికి విలువ ఎక్కడ ?మతం నేడు రాజకీయాలను ప్రభావితం చేస్తుంటే మనిషి మనుగడే ప్రశ్నార్ధకం !ఏ మతమైనా, గ్రంథమైన ధనిక, పేద తేడా లేదు అందరూ సరి సమానం అంటుంటే,నేడు విభజించే పాలించే సిద్ధాంతంతో దేశ, రాష్ట్ర రాజకీయాలు...

మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..

హైదరాబాద్‎ను డల్లాస్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్..న్యూయార్క్ చేస్తా అంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ప్రపంచంలో ఏదో ఓ సిటీలాగా చేసుడు తర్వాత గానీ..మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..అప్పుడు, ఇప్పుడు ఎవరూ ఏం మాయ మాటలు చెప్పిన డెవలప్ చేసుడు మాత్రం డౌటేఎప్పుడో మన నగరం అలా అవుతుందో తెల్వదు గానీ..ఇంకా...

కాలం చేజారితే తిరిగి తెచ్చుకోలేం!

చైతన్యంతో మనిషి అనుకూల పరిస్థితులను నిర్మించుకోవచ్చుకానీ నేడు పరిస్థితులే మానవ చైతన్యాన్ని శాసిస్తున్నాయిమనుషుల్ని, కాలం చేజారితే తిరిగి తెచ్చుకోలేం!జీవితం కొందరికి పూల పాన్పు సరైన ఆలోచనా లోపం చక్కటి ప్రణాళికా లేమితోఇంకొందరికి ముళ్లబాట ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తేముళ్లబాటనే పూలపాన్పుగా మార్చుకోవచ్చు..చైతన్యంతో కూడిన సెన్సు బతుకు దారికి సూక్ష్మ దర్శిని లెన్సు మేదాజీ

విజయోత్సవాలు ఓవైపు, విమర్శలు మరోవైపు..

రాష్ట్రంలో ఏడాది విజయోత్సవాలు ఓవైపుఏం సాధించారని సెలబ్రేషన్స్ అని విమర్శలు మరోవైపు..కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ పంచాదీ..రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాల్లో ప్రజలు వేటిని నమ్మాల్నో అర్థంకావట్లేదేశంలోనే తెలంగాణను నెం.1 చేశామంటున్న కాంగ్రెస్ నేతలు..6 గ్యారెంటీలు 66మోసాలు అంటున్న బీజేపీ..కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్..మళ్లోసారి పోరుబాట తప్పదంటున్న బీఆర్ఎస్ప్రజలు పదేళ్ల పాలన బాగుందంటున్న గులాబీలు...

నాటి ఉద్యమకారులు నేడు ఎక్కడ.?

తెలంగాణ రాష్ట్ర సాధనకై పాటుపడ్డ నాటి ఉద్యమకారులు నేడు ఎక్కడ.?ఆత్మహుతికి పాల్పడి మలిదశ ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు నాడు!లాఠీ దెబ్బలకు, రబ్బర్ బుల్లెట్లకు ఆదరక, బెదరకఎదురొడ్డిన నాటి విద్యార్థులు నేటి వరకు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు…పోలీస్ కేసులకు, రైలు రోకోలు, వంటావార్పు, రహదారుల దిగ్బంధనం చేసిన నాటి ఉద్యమకారులు నేడు నాటి హామీల...

రాళ్లు విసిరి పూల వాన కూరవాలంటే ఎలా..!

సమాజ పురోభివృద్ధి చైత్యనానికి మనిషి ప్రయత్నాన్ని మించిన చుట్టంలేదు..సోమరితనం, నిర్లక్ష్యం మించిన శత్రువు లేదు..మన ప్రవర్తనే మనకు ప్రశంస పత్రం..నడిచే నాగరికతకు నిదర్శనం మనం ఏమిస్తే అవే మనకు తిరిగి వస్తాయనే సూత్రం..గౌరవ మర్యాదల ( ప్రగతి ) కి కూడా వర్తిస్తుంది..సభ్యత సంస్కారాలు సామజిక బాధ్యతకు ప్రతీక..సంఘజీవులైన మనం సాటి మనిషిని ఇబ్బంది...

ఆర్టిజన్ల బతుకులు కాలిపోతున్నాయి..

తెలంగాణలో ఆర్టిజన్ల బతుకులు కాలిపోతున్నాయి..కేసీఆర్‌ చేసిన పాపానికి ఇప్పటికి శిక్ష అనుభవిస్తున్నారు..విద్యుత్‌ రంగంలో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి,విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులకు ఆర్టీజన్లు అని నామకరణం చేసి చేతులు దులుపుకున్నాడు..ఇప్పటికి పర్మినెంట్‌ కాక, వెట్టిచాకిరీ, శ్రమ దోపిడీతో పై అధికారుల ఒత్తిడికి గురవుతున్నారు..చాలిచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు!రాష్ట్రానికి వెలుగులు ఇచ్చే ఆర్టిజన్లు ఇప్పుడు పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నా...

నాయకులు ఓటేసిన ప్రజా విశ్వాసాన్ని విఘాతం కలిగిస్తున్నారు

పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీ నాయకులు ఓటేసిన ప్రజా అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని, విఘాతం కలిగిస్తున్నారు..వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కొత్తేమీ కాదు..!! పార్టీలన్ని అడ్డుదారుల్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన ఆ తాను ముక్కలే..నైతిక విలువలను తుంగలో తొక్కిన వారే..!!నేడు ఎర్ర గురివింద నీతిని బోధించడం చూస్తుంటే..చెప్పేది నీతులు చేసేది వెన్నుపొట్లే.....

ప్రజలు అంతా గమనిస్తున్నారు..

రాజకీయాల్లో విమర్శలుప్రతి విమర్శలు సహజమే..కానీ హద్దులు దాటి అధికారమే అంతిమధ్యేయంగా తీవ్రంగా తిట్టుకునేవికృత, భష్టు సంప్రదాయానికి పరాకాష్టగా మారుతోంది..అనైతిక డైలాగ్‎లు కాస్త దాడులకు దారితీస్తున్నాయి..ట్రయాంగిల్ పరస్పర విమర్శల్లో ప్రజలప్రధాన సమస్యలను మరుగునపడేస్తున్నారురాజకీయాల్లో హుందాతనానికినైతిక విలువలను పాతరేస్తున్న తీరుఏ పార్టీకి ముమ్మాటికి మంచిది కాదు..!!ప్రజలు అంతా గమనిస్తున్నారు..ఇంగితాన్ని కోల్పోకండి మహా మహులనే మట్టి కరిపించినప్రజా చైతన్యం...
- Advertisement -spot_img

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS