ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ది ఇతర అంశాలపై చర్చించారు.ఈ భేటీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
సోమవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి...
100 రోజుల ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల,తిరుపతి లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.శుక్రవారం లడ్డు వివాదం పై స్పందిస్తూ, తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు,నెయ్యి అనేది ఓ కట్టుకథ అని...
సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన కేంద్రమంత్రి బండిసంజయ్
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీతో పాటు జరుగుతున్న అవినీతి,అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు.లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో పాటు కల్తీ అయిన నెయ్యి,చేపల నూనెను వినియోగించారని వస్తున్న కథనాలు ప్రపంచంలోని హిందువులు మనోభావాలను...
రెండు తెలుగు రాష్ట్రాలు విపత్తు వల్ల అల్లాడిపోతూ 05 రోజులైనా అన్నామో రామచంద్ర అంటున్నాయి..ఎన్నో కుటుంబాలు బురదలోనే ఉన్న రాజకీయ నాయకులు మాత్రం బురద జల్లుకుంటూనే ఉన్నారు..మంత్రులుగా,ఎంపీలుగా,ఎమ్మెల్యేలుగా అవినీతి ద్వారా కోట్లకు పడగలెత్తిన లీడర్లు..వరదలకు జీవితాలు ఛిద్రమైన వారినిచూసి అయ్యో పాపం అన్నట్లే.."పిల్లికి బిచ్చం పెట్టారు" అన్నట్టు జేబులోకెళ్ళి రూపాయి బిల్లా బయటకు తీయట్లే..ఒట్టి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై జనసేన నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.జగన్ కి కోడి కత్తి కేసులో ఏపీ ప్రభుత్వం న్యాయం చేయాలనీ కోరారు.2019లో జగన్ పై దాడి జరిగిందని,05 ఏళ్ళైనా ఇప్పటివరకు ఈ కేసు కొలిక్కి రాలేదని గుర్తుచేశారు.అప్పుడంటే బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ కి...
రాష్ట్ర ప్రభుత్వం పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బురద చల్లాడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి వంగలపూడి అనిత.ఆదివారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ,అధికారం కోల్పోయిన మూడు నెలలకే జగన్ కు మైండ్ పని చేయడం లేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరుగుతే,ఈ హత్యల్లో...
రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ప్రకటించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతూ,రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మకమైన ఘటనల పై పార్లమెంటులో గళమెత్తాలని ఎంపీలకు ఆదేశించారు.హింసాత్మకమైన ఘటనల పై రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని...
ఇన్నేళ్ళుగా తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు"ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్నట్లుగా ఉంది..నాటి నుండి మొన్నటి వరకు రాజకీయ ప్రయోజనాల వలలోవిలవిలలాడుతున్న ప్రజలు.. ప్రయత్న లోపం ఇరు రాష్ట్రాలకు శాపం..విభజన ప్రయోజనాలు అందని ద్రాక్షలా ఊరిస్తున్నాయి..భావోద్వేగాల రెచ్చగొట్టినంత స్పీడుగా సమస్యల పరిష్కరించడం లేదుఇన్నాళ్ల నిర్లక్ష్యం,రాజకీయ గ్రహణం వీడి నూతన రాష్ట్ర ప్రభుత్వలపరిష్కార ప్రయత్నం అభినందనీయంఫలిస్తే...
వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు
గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లూ ముందుకు రావడం లేదు
గుంతలు పూడ్చేందుకు తక్షణమే రూ.300 కోట్లు అవసరం
ఆర్ అండ్ బి సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్.అండ్.బీ...