Friday, March 14, 2025
spot_img

bjp

ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించక తప్పదు : ఏక్‎నాథ్ షిండే

ఎన్నికల్లో ఒడిపోయినప్పుడల్లా ఈవీఎంలను తప్పుపట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‎నాథ్ షిండే మండిపడ్డారు.ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలను ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాలని సూచించారు. ఒకవేళ వారు ఎన్నికల్లో గెలుస్తే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసేవారు కాదని, ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని...

బిజెపి కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు

హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వాలు ఎక్కువరోజులు మనుగడ సాగించలేవు హిమాచల్‎ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బిజెపి ప్రజల వికాసానికి పనిచేస్తే..కాంగ్రెస్ స్వలాభం కోసం పనిచేస్తుంది హిమాచల్‎ప్రదేశ్ లో ఉచిత కరెంట్ ఇస్తామని అన్నారు ప్రాంతీయ పార్టీల పుణ్యాన కాంగ్రెస్...

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు.

కాంగ్రెస్ పార్టీ డ్రామాలకు మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు

మల్కాజ్‎గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తుందని మల్కాజ్‎గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నివాలర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం...

మహా ఉత్కంఠకు బ్రేక్..డిప్యూటీ సీఎం పదవికి ఒకే చెప్పిన షిండే

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎం పదవి వ్యవహారం కొలిక్కి వచ్చిన డిప్యూటీ సీఎం,...

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్..రేపే ప్రమాణస్వీకారం

మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‎కు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో...

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఏక్‎నాథ్ షిండే

మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గతకొన్ని రోజులుగా అయిన జ్వరంతో బాధపడుతున్నారు. మహారాష్ట్ర సీఎం పదవి ఎంపిక, మంత్రి పదవుల కేటాయింపు, తదితర అంశాలపై బిజెపి పెద్దలతో చర్చించేందుకు అయిన సోమవారం ముంబైకి చేరుకున్నారు. తాజాగా మంగళవారం షిండే ఆరోగ్యం క్షీణించడంతో అయినను థానేలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మహారాష్ట్ర...

మహా సీఎం ఎవరు..? నేడు స్పష్టత వచ్చే అవకాశం

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై గతకొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ ఉత్కంఠకు సోమవారం (నేడు) తెరపడే అవకాశం ఉంది. ఆదివారం మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే సోమవారం మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందని తెలిపారు. బిజెపి అభ్యర్థికి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. భాజపా నేత రావ్‎సాహెబ్...

విజయోత్సవాలు ఓవైపు, విమర్శలు మరోవైపు..

రాష్ట్రంలో ఏడాది విజయోత్సవాలు ఓవైపుఏం సాధించారని సెలబ్రేషన్స్ అని విమర్శలు మరోవైపు..కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ పంచాదీ..రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాల్లో ప్రజలు వేటిని నమ్మాల్నో అర్థంకావట్లేదేశంలోనే తెలంగాణను నెం.1 చేశామంటున్న కాంగ్రెస్ నేతలు..6 గ్యారెంటీలు 66మోసాలు అంటున్న బీజేపీ..కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్..మళ్లోసారి పోరుబాట తప్పదంటున్న బీఆర్ఎస్ప్రజలు పదేళ్ల పాలన బాగుందంటున్న గులాబీలు...

దివీస్ పై కమలం కొట్లాట

ఫార్మా కంపెనీపై బీజేపీ సమరభేరికి సిద్ధం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే వ్యర్థ కాలుష్యంతో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి న్యాయం జరుగుతుందని గీత కార్మికులు, రైతుల ఆశాభావం రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ఆందోళనకు కార్యాచరణ దివీస్‎కు వంతపాడుతున్న ఇతర పార్టీల నాయకుల అంతర్మథనం ‘ఆదాబ్ హైద్రాబాద్’లో గత ఏడాదిగా దివీస్ ల్యాబ్ పై వరుస కథనాలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం...
- Advertisement -spot_img

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS