Sunday, October 19, 2025
spot_img

bonalu

తుక్కుగూడలో బోనాల ఉత్సవాల ఏర్పాట్లు..

పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరియాల గ్రామంలో జరుగుతున్న శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి విస్తృతంగా పరిశీలన చేపట్టిన ఆమె, బోనాల సందర్భంగా వేలాది...

డెక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులకు తీవ్ర పరాభవం

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి జాతరలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన అటు సనాతన ధర్మ పరిరక్షణ మొదలుకొని ఎటువంటి సామాజిక సేవకైనా ముందుండే వివాదరహిత సంస్థలో డెక్కన్ మానవ సేవా సమితి ఒకటి. నిరంతరం ఏదో ఒక సామాజిక సేవలో పాల్గొనే ఈ సంస్థ కొన్ని దశాబ్దాలుగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి...

నగర బోనాలకు భారీ బందోబస్తు

ఉపందుకున్న ఉరేగింపులు.. దేవాలయాల వద్ద సీసీటీవీ నిఘా.. ట్రాఫిక్ సజావుగా వెళ్లేందుకు చర్యలు.. హైదరాబాద్‌ నగరంలో ఏటా అత్యంత వైభవంగా జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు పోలీస్‌ శాఖ సర్వసన్నద్దమైంది. ఘటాల ఉరేగింపులు ఉపందుకున్న నేపథ్యంలో భద్రతపై నిశిత దృష్టి సారించింది. భక్తులు ఇబ్బందులు పడకుండా వాహాన రాకపోకలు సజావుగా వెళ్లేందుకు చర్యలు చేపట్టింది. బలిగంప ఉరేగింపులు రాత్రుళ్లు...

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఆషాద మాసం బోనాల ఉత్సవాల సంధర్బంగా ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డికు ఆలయ పండితులు స్వాగతం పలికారు.అమ్మవారి ఆశీర్వాదలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ప్రార్థించారు.రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు...

ప్రజా భవన్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ఆషాడ మాసం సందర్బంగా ఆదివారం ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్,కొండా సురేఖ ఇతర నాయకులు పాల్గొన్నారు.బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రజాభవాన్ కి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి,రాష్ట్ర మంత్రులకు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img