Sunday, March 23, 2025
spot_img

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Must Read

ఆషాద మాసం బోనాల ఉత్సవాల సంధర్బంగా ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డికు ఆలయ పండితులు స్వాగతం పలికారు.అమ్మవారి ఆశీర్వాదలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ప్రార్థించారు.రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్,సీతక్క,రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యేలు దానం నాగేందర్,గణేష్,ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.మరోవైపు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు.భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్ట వాటిల్లే ప్రమాదం

కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS