Friday, July 4, 2025
spot_img

career news

జూన్ 6 నుంచి ఏపీ డిఎస్సీ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక (డీఎస్సీ) పరీక్షలు 2025 జూన్ 6 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ (మే 31న) షెడ్యూల్‌ని విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారితంగా జరగనున్న ఈ పరీక్షలు (సీబీటీ) జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. రోజూ రెండు పూటలు జరుగుతాయి. మొదటి సెషన్ పొద్దున తొమ్మిదిన్నర...

ఇస్రోలో 320 సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 320 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో 113 ఖాళీలు, మెకానికల్‌లో 160 ఉద్యోగాలు, కంప్యూటర్ సైన్స్‌లో 44 వేకెన్సీ, ఎలక్ట్రానిక్స్ పీఆర్ఎల్‌లో 2 జాబులు, కంప్యూటర్ సైన్స్ పీఆర్ఎల్‌లో 1 పోస్టు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్ చేసినవారు...

హైదరాబాద్ లో డిసెంబర్ 08 నుండి అగ్నివీర్ రిక్రూట్‎మెంట్ ర్యాలీ

హైదరాబాద్ గచ్చిబౌలీలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో డిసెంబర్ 08 నుండి 16వ తేదీ వరకు అగ్నివీర్ రిక్రూట్‎మెంట్ ర్యాలీ జరగనుంది. ఈ రిక్రూట్‎మెంట్ లో అగ్నివీర్ జనరల్ డ్యూటి, టెక్నికల్, క్లార్క్, స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్‎మెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 12,2024 తేదీ నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం...

గ్రూప్ 01 మెయిన్స్ హాల్‎టికెట్లు విడుదల

ఈ నెల 21 నుండి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష కొరకు హాల్‎టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్‎టికెట్లను అధికారిక వెబ్‎సైట్ లో టీజీపీఎస్సీ పొందుపరిచింది. ఈ నెల 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ కి అర్హత...

పదో తరగతితో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు ఆదాయ పన్నుశాఖ శుభవార్త చెప్పింది.అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రూప్ C కేటగిరీలో మొత్తం 25 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులు : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలిచివరి తేదీ - 08 సెప్టెంబర్ నుండి 22 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకొచ్చువయోపరిమితి...

మాస్టర్స్,పీహెచ్ది అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

గుంటూరులోని ఆచార్య ఎన్.జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2024-25 విద్య సంవత్సరానికి వర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలో మాస్టర్స్,పీహెచ్ది అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.దరఖాస్తు రుసుము రూ.1500 రూపాయలు ఉంది.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 13 సెప్టెంబర్ 2024.

నూతన యూపీఎస్సీ చైర్ పర్సన్ గా ప్రీతి సూడాన్ నియామకం

నూతన యూపీఎస్సీ చైర్ పర్సన్ గా సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి ప్రీతి సూడాన్ నియమితులయ్యారు.ప్రీతి సూడాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర క్యాడర్ కి చెందిన అధికారి.2025 ఏప్రిల్ 29 వరకు యూపీఎస్సీ చైర్ పర్సన్ గా కొనసాగుతారు.
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS