Sunday, August 17, 2025
spot_img

chandrababu naidu

తెలంగాణ గవర్నర్ ని కలిసిన సీఎం చంద్రబాబు

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ని కలిశారు.ఒకరోజు పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ ఏపీ పర్యటనకి వెళ్లారు.విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించి,తన నివాసానికి తేనెటి విందుకి ఆహ్వానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్ కూడా గవర్నర్ ని కలిసి శాలువతో సన్మానించారు.ఇటీవల రాష్ట్ర...

అమరావతి రాజధాని ప్రాంతాన్ని సందర్శించిన చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. సిఎం ముందుగా ఉండవల్లి లో నాటి ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదికను సందర్శించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం లో రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లిన సిఎం…తరువాత రాజధానిలోని వివిధ భవనాలను, నిర్మాణాలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అమరావతి రైతులు చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శం

అమరావతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి కీలకమైన ప్రదేశాలు పరిశీలించిన చంద్రబాబు త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం అమరావతిని ప్రపంచం గుర్తించింది : చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అమరావతిలో గురువారం (ఈ రోజు) ముఖ్యమంత్రి పర్యటించారు.అనంతరం అధికారులతో కలిసి అమరావతిలోని కీలకమైన...

డిప్యూటీ సీఎం పవన్ కి భద్రత పెంచిన ప్రభుత్వం

వై ప్లస్ భద్రత కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ లో భాగంగా ఎస్కార్ట్,బుల్లెట్ ప్రూఫ్ వాహనం డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టనున్న పవన్ రేపు డిప్యూటీ సీఎంగా బాద్యతలు స్వీకరించునున్న పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.వై ప్లస్ సెక్యూరిటీ తో పాటు ఎస్కార్ట్ తో పాటు...

ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన..

ఐదేళ్ల తరువాత పుట్టింటికి వచ్చిన కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా విజయలక్ష్మీ . 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతాడంటూ కుటుంబసభ్యులతో ఛాలెంజ్ చేసిన విజయలక్ష్మీ. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడంటూ ఛాలెంజ్ చేసిన కుటుంబసభ్యులు..2019 ఎన్నికల్లో జగన్ ఏపీ సీఎం కావడంతో ఒప్పందం ప్రకారం సొంతూరుకు వెళ్లని...

సీఎం హోదాలో పోలవరం ప్రాజెక్టు ను సందర్శించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు పరిశీలించారు.ఇరిగేషన్ ప్రాజెక్టుల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశం అనంతరం పోలవరం ప్రొజెక్టు సందర్శనకు చంద్రబాబు బయల్దేరారు.మంత్రులు నిమ్మల,పార్థసారధి,కందుల దుర్గేష్,ఎమ్మెల్యేలు,కూటమి నేతలు చంద్రబాబుకి స్వాగతం పలికారు.వ్యూ పాయింట్ నుండి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి,స్పిల్ వే పైకి చేరుకున్నారు.26వ గేట్ వద్ద జరుగుతున్న...

గుంటూరు నగరంలో ఫ్లెక్సీల కలకలం

కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర ఉంటా అని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని ఎక్కడ దాకున్న బయటికి రావాలని అంటూ గుంటూరు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు వైసీపీ అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తాం ఏపీ వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాద్యతలు చేపట్టారు.సచివాలయంలోని 5వ బ్లాక్ లో మంత్రిగా బాద్యతలు చేపట్టారు.తనపై నమ్మకం ఉంచి మంత్రిగా బాద్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్...

పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే తప్పేంటి: సబితా ఇంద్రరెడ్డి

కేసీఆర్ ఫోటో,గుర్తులను తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టాలి రేవంత్ రెడ్డి పరిపాలన పై దృష్టి పెట్టండి ఏపీలో జగన్ ఫోటో ఉన్న కిట్లనే యధావిధిగా పంపిణి చేయాలనీ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి పాఠ్యపుస్తకాల్లో మాజీముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో,కేసీఆర్ గుర్తులను తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టి,రేవంత్ రెడ్డి పరిపాలనా పై దృష్టి పెట్టాలని...

ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో పాటు డిప్యూటీ సీఎం ఫోటో

పవన్‌ను డిప్యూటీ సీఎంగా నియమించి, ఆయనకు మరో నాలుగు పోర్ట్‌ఫోలియోలను కేటాయించిన తర్వాత,సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీలోని ప్రతి పంచాయతీ మరియు కార్యనిర్వాహక కార్యాలయంలో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫోటోను ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రదర్శింపబడేది. అయితే సీఎం...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS