Friday, February 14, 2025
spot_img

డిప్యూటీ సీఎం పవన్ కి భద్రత పెంచిన ప్రభుత్వం

Must Read

  • వై ప్లస్ భద్రత కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • సెక్యూరిటీ లో భాగంగా ఎస్కార్ట్,బుల్లెట్ ప్రూఫ్ వాహనం
  • డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టనున్న పవన్
  • రేపు డిప్యూటీ సీఎంగా బాద్యతలు స్వీకరించునున్న పవన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.వై ప్లస్ సెక్యూరిటీ తో పాటు ఎస్కార్ట్ తో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.డిప్యూటీ సీఎం హోదాలో ఈరోజు తొలిసారిగా పవన్ కళ్యాణ్ సచివాలయంలో అడుగుపెట్టబోతున్నారు.గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.అధికారులతో కలిసి క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు.రేపు డిప్యూటీ సీఎంగా పవన్ బాద్యతలు చేపట్టబోతున్నారు.తొలిసారిగా పవన్ కళ్యాణ్ సచివాలయనికి వస్తున్న క్రమంలో ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు,కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest News

దుర్గమ్మ దారి వెంట దుర్గంధం

ఏడుపాయల్లో చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుల ఇష్టారీతి రోడ్ల వెంబడి వదిలేస్తున్న చికెన్‌ వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతున్న కల్వర్టులు భరించలేక భక్తుల ఇబ్బంది ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గభవాని క్షేత్రం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS