మళ్లీ పెరిగిన టోల్చార్జీలు
నేటి నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు
కారుకు రూ.2.44కు, బస్సులకు కి.మీ. రూ.7లు పెంపు
హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై టోల్ చార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం
అమెరికాలోని డల్లాస్లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....