మహానగరానికి అనారోగ్యం.. చోద్యం చూస్తున్న ఆరోగ్యశాఖ
ఏఎన్ఎంలు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖాళీ
గతకొంత కాలంగా ఖాళీగా 74 శాంక్షన్డ్ పోస్టులు
అవి భర్తీ చేయకపోగ ఇక్కడ్నుంచి జిల్లాలకు బదిలీ
ఇటీవల 120 మంది ఏఎన్ఎంలు ట్రాన్స్ ఫర్
దాదాపు 40 లక్షల జనాభా ఉన్న పట్నంలో పనిచేసే వారే లేరు
జిల్లా పోస్టులను జోనల్ పోస్టులు మార్చిన గత సర్కార్
ఆరో...
కుల్బాగుర్ గ్రామ శివారులో 350 గజాల లింక్ డాక్యుమెంట్ తో 1000 గజాలుగా రిజిస్ట్రేషన్ చేసిన అవినీతి అధికారి..
నకిలీ పత్రాలు సృష్టించి భూములను కొట్టేస్తున్న అక్రమార్కులు..
సర్వే నెంబర్ 221, 222లో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు..
అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన, చేసుకున్న వ్యక్తులపై, సాక్షులపై సాక్యులపై చర్యలకు అమలు కానీ ఐజి సర్క్యులర్..
నేటికీ పోలీస్ స్టేషన్...
మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు,పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు.హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది.రూ.400 కోట్ల పెట్టుబడితో...
ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్బంగా అయిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. " పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా" అంటూ రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు.పేద కుటుంబంలో జన్మించిన గద్దర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా...
షాద్ నగర్ ఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ చోరీ కేసులో భాగంగా సునీత అనే మహిళా పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో స్టేషన్ కి పిలిచి చిత్ర హింసలకు గురిచేశారని,విచక్షణరహితంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధిత మహిళా వాపోయింది.
ఈ కేసును...
-వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ'కి చైర్మన్గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త,దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్రా ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా...
వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా
ధరణి దేశంలోనే అతిపెద్ద స్కాం
వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్
బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది
పండుగకు సర్కార్ నిధులివ్వలే
ఒక మతానికి కొమ్ముకాస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది
హిందువుల పండుగలంటే అంతా చులకనా
కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ ఫైర్
కాంగ్రెస్...
అమెరికా,దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రభుత్వ హయంలో పట్టుదలతో తెలంగాణకి పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని గుర్తుచేశారు.పదేళ్లలో తాము విదేశీ కంపెనీలతో పెంచుకున్న సంభందాలు ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు.రాజకీయాల కంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణనే ముఖ్యమని వ్యాఖ్యనించారు.తాము...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,అసెంబ్లీలో దానం నాగేందర్ ఇష్టం వచ్చినట్టు,సంస్కారం లేకుండా మాట్లాడారని వ్యాఖ్యనించారు.సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ కి మైక్ ఇచ్చి మారి తిట్టించారని విమర్శించారు.నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుంటే,నీచమైన...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...