అందుకే ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం
గాంధీ కుటుంబంలో నాకుమంచి అనుబంధం..
దానిని ఎవరి కోసం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు
ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్రెడ్డి
మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలతోపాటు పార్టీలో కీలకంగా పనిచేసిన వారికి ఇచ్చిన మాటను నిబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రానివారికి అధికారంలోకి...
స్కాలర్షిప్లు రాక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు
రేవంత్రెడ్డి అవగాహన లేని పాలనతో కష్టాలు : హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఓ వర్గం సంతోషంగా లేరని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పాలనపై అవగాహన సీఎం రేవంత్రెడ్డి అవగాహనరాహిత్యంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా స్కాలర్షిప్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు...
సహాయక చర్యలను పరిశీలించిన సీఎం
చర్యలపై అధికారుల పవర్పాయింట్ ప్రజెంటేషన్
అధికారులకు సీఎం పలు సూచనలు
ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం
8 మంది గల్లంతు… ఇప్పటికీ తెలియరాని ఆచూకీ
గత 9 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) వనపర్తి పర్యటన ముగించుకుని ఎస్ఎల్బీసీ టన్నెల్కు వద్దకు చేరుకున్నారు. జరుగుతున్న సహాయక...
సీఎం రేవంత్రెడ్డి(CM REVANTHREDDY) ఎన్నిసార్లూ ఢిల్లీ టూర్కు వెళ్లిన తెలంగాణకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్(KTR) మండిపడ్డారు. 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదని విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు చిక్కుకుంటే.. ఎన్నికల ప్రచారంలో మునిగి తేలావని మండిపడ్డారు. మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని...
అకౌంట్లలో డబ్బులు జమ
తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. జనవరి 26న ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వ నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి...
కేంద్రానికి కులగణన దారి చూపిస్తుంది
మీడియా ప్రతినిధుల చిట్ చాట్లో సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో కులగణన కేంద్రానికి దారి చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) అన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. 56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల...
అర్హుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు..
రేపటి నుంచే ఆ నాలుగు పథకాలకు శ్రీకారం
దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక
పథకాల అమలుపై సిఎం రేవంత్ సవిూక్ష
గ్రామానికో అధికారి చొప్పున అమలుకు ఆదేశాలు
రేషన్ కార్డుల విషయంలో ఆందోళనలు వద్దు
మార్చి 31 లోపు వందశాతం అమలు జరగాలి
గతంలో హావిూ ఇచ్చిన విధంగా ఆదివారం నుంచి నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తామని...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) దావోస్ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది. దుబాయ్ మీదుగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్, దావోస్ పర్యటనలను విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా...
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినందుకు బీసీ సంఘాలు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపాయి.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి...
అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం
7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రయోజనం
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మల్లు రవి, సంబంధిత అధికారులు
రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్...
మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్ల రాక
మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...