Saturday, July 5, 2025
spot_img

cm revanth reddy

ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది : కేటీఆర్

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా.? లేనట్టా.? కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయి విత్తనాల పంపిణి ప్రక్రియను పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ.? సాగునీరు ఇవ్వడం చేతకాక పంటలను ఎండగొట్టారు ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా రైతుల సంగతిశక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవి చూడక తప్పదు కాంగ్రెస్ పాలనా పై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..?...

కీరవాణి వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యత అందె శ్రీదే : సీఎం రేవంత్ రెడ్డి- ఎవరిని ఎంచుకొని గేయ రూపకల్పన చేస్తారనేది అందెశ్రీ ఇష్టం- కీరవాణి వ్యవహారంతో నాకు ఎలాంటి సంభందం లేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఫోన్ ట్యాపింగ్ పై సమీక్షా చేయలేదు- ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు ఎందుకు సీబీఐ...

కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయి – హరీష్ రావు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల పై పోలీసుల లాఠీఛార్జ్ పోలీసుల లాఠీఛార్జ్ పై ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా..? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.? విత్తనాల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయి ఐదు నెలల్లోనే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే రైతులకు...

శ్ర‌మ దోపిడి చేస్తున్న సియోర్రా ఏజెన్సీ

ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కు 14నెలలుగా అందనీ జీతం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్ల ఘోస బడ్జెట్ లేక ప్రభుత్వం చెల్లించడం లేదంటున్న ఏజెన్సీ అటు స‌ర్కార్‌, ఇటు ఏజెన్సీ డబ్బులు ఇవ్వక ఇబ్బందులు కుటుంబం గడవక ఉద్యోగులు సతమతం జీవో నెం.60 ప్రకారం కంప్యూటర్ ఆపరేటర్లకు రావాల్సిన జీతం రూ.22,500 కానీ సియోర్రా ఏజెన్సీ చెల్లిస్తున్న వేతనం మాత్రం...

తెలంగాణ తరహా ఉద్యమాన్ని చేపడతాం

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డుకుంటాం: బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా, 15న సెక్రటేరియట్ దిగ్బంధిస్తాం జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం చేపడతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ తెలిపారు.ఆదివారం సిద్దిపేట...

కాంగ్రెస్ ప్రభుత్వంలో వెయ్యి కోట్ల స్కామ్

అధికారంలోకి రాగానే స్కామ్ లకు తెరలేపారు సన్నబియ్యం కొనుగోళ్లలో అక్రమాలు గ్లోబల్ టెండర్ల పేరుతో కాంగ్రెస్‌ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణ గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా పరిస్థితి జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ అంటే స్కామ్‌లు రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా..

గల్లీ మే లూఠో.. ఢిల్లీ మే బాఠో" అన్నట్లుగా పరిస్థితి తైయారైంది జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ అంటే స్కామ్‌లు కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ ర‌కాల టాక్స్ లు కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేటీఅర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు.ఆదివారం హైదరాబాద్ లోని...

జూన్ 5 నుంచి భారీగా బదిలీలు!?

11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన తహసీల్దార్‌ నుంచి ఐఏఎస్‌ దాకా.. సిద్ధమవుతున్న బదిలీల చిట్టా ఇంటెలిజెన్స్‌ నివేదికలే ప్రాథమికం ఉద్యోగ సంఘాలతోనూ చర్చించిన సర్కారు ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనాయంత్రాంగంలో తహసీల్దార్‌ మొదలు...

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

ఒక్క సీటు కోసం బరిలో మొత్తం 52మంది 12 జిల్లాల పరిధిలోని 605 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ఎన్నిక కోసం భారీగా ఏర్పాట్లు.. మూతపడ్డ వైన్‌ షాపులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి బరిలోకి దిగిన విషయం తెలిసిందే....

పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ఉద్యోగాలు ఇవ్వలేదు

ఇస్తే నిరుద్యోగులు ఎందుకు ప్రశ్నిస్తారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో ఈటెల విమర్శలు పదేళ్లలో భారాస ఉద్యోగాలు కల్పించలేకపోయిందని భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. అలా కల్పించివుంటే ఇవాళ నిరుద్యోగులు ఎందుకు ప్రశ్నిస్తారని అన్నారు. ఉద్యోగాలు కల్పించక పోగా ..ఇచ్చామని చెప్పడం మరింత దారుణమని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో...
- Advertisement -spot_img

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS