ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, బ్యాటింగ్ పరంగా పూర్తిగా నిరాశపరిచామని తెలిపాడు. "మాకు ఈ ఓటమి...
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా మొదలైన రెండవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాపార్డర్ నిరాశ పరిచింది. ఓపెనర్ కేఏల్ రాహుల్ 37, శూబ్మాన్ గిల్ 31 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 0, రోహిత్ శర్మ 03, విరాట్ కోహ్లీ 07 పరుగులు మాత్రమే...
ధోనీ నేను స్నేహితులం కాదు.. మా ఇద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇద్దరి మధ్య మాటలు లేక 10 సంవత్సరాలు దాటిందని తెలిపాడు.ధోనీ నాతో మాట్లాడడం లేదు, దానికి కారణం ఎంతో నాకు తెలియదు..నేను ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నప్పుడు...
అస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత్ జట్టుకు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బానీస్ దేశ రాజధాని క్యాన్బెరాలో విందు ఇచ్చారు. రోహిత్ శర్మ జట్టుసభ్యులను ప్రధాని ఆంథోనీ అల్బానీస్ కు పరిచయం చేశాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లాఖ్నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లాఖ్నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది.
మరోవైపు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ థాయ్లాండ్ వెకేషన్కు వెళ్లారు. భార్య సాక్షి , కుమార్తె జీవాతో కలిసి థాయ్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంభందించిన ఫోటోలను జీవా అధికారిక ఇన్స్థా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎం.ఎస్ ధోనీ సముద్రపు నీటిలో సేద తీరుతూ కనిపించారు.
ముంబైలో జరుగుతున్న టెస్టులో టీమిండియా బౌలర్లు అద్బుతమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేశారు. శుక్రవారం జరిగిన తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్ 82 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా 05 వికెట్లు పడగొట్టాడు. సుందర్...
న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోల్పోవడం నిరాశ కలిగించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. భారత గడ్డ పై 12 ఏళ్ల తర్వాత కివీస్ జట్టు టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుందని,ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసిందని పేర్కొన్నారు. ఈసారి తాము అనుకున్నట్లు జరగలేదని, ఈ విజయం సాధించిన...
పుణెలో న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా ఘోర ఓటమిని చవి చూసింది. 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. సిరీస్ లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో భారత్ రెండు టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి...
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
యువతలో చైతన్యం నింపడానికి క్రికెట్ పోటీలు ఎంతో దోహదపడతాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. బుధవారంఅమ్రాబాద్ మండలం మన్న నూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బహుమతులు ప్రధానోత్సవం చేశారు. యువతలో చైతన్యం...