భారత సీనియర్ క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ కీలక ప్రకటన చేశాడు.అంతర్జాతీయ,దేశీయ క్రికెటర్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ సందర్బంగా ఆ వీడియోలో మాట్లాడుతూ,దేశం కోసం ఆడాలనేది నా కల,అదృష్టవశాత్తు ఆ అవకాశం నాకు లభించింది..ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచినవారందరికి ధన్యవాదాలు..జీవితంలో ముందుకు...
అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు సహాయక కోచ్ గా భారత్ కు చెందిన ఆర్ శ్రీధర్ ఎంపికయ్యాడు.గతంలో టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్ గా పనిచేసిన శ్రీధర్ ఇప్పటి నుండి అఫ్గాన్ జట్టుకు సేవలందిచునున్నారు.
టెస్ట్ క్రికెట్ కు తాను రిటైర్మెంట్ చేస్తున్నట్లు వస్తున్నా వార్తల పై ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు స్టీవ్ స్మిత్ స్పందించాడు.తన క్రికెట్ కెరీర్ ను ఇప్పట్లో ముగింపు పలికే అవకాశం లేదని స్పష్టం చేశాడు.రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలో బిబిఎల్ ఆడుతానని తెలిపాడు.అన్ని ఫార్మాట్ లో ఆడదానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.నాకు వచ్చిన ఏ అవకాశాన్ని...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ పై కేసు నమోదైంది.ఆర్కా స్పోర్ట్స్ మ్యానేజ్మెంట్ నిర్వహణ విషయంలో తనను ధోనీ రూ.15 కోట్ల మేర నష్టం చేశాడని యూపీ కి చెందిన రాజేష్ కుమార్ మౌర్య బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.రూల్ 36 ప్రకారం కేసు నమోదు చేసుకున్న బీసీసీఐ ఆగస్టు 30 లోపు వివరణ...
వచ్చే ఏడాది పాకిస్థాన్ లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ కు టీం ఇండియా హాజరుకావడం లేదని తెలుస్తుంది.దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను దుబాయి లేదా శ్రీలంకకు మార్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 09 వరకు ఈ ట్రోఫీ జరగనుంది .ఇప్పటికే షెడ్యూల్ ని కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు...
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ను నియమించారు.రాహుల్ ద్రావిడ్ పదవికాలం ముగిసిపోవడంతో నూతన ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ను ఎన్నుకున్నారు.ఈ విషయాన్నిస్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ని స్వాగతిస్తునందుకు ఆనందంగా ఉందని తెలిపారు.గంబీర్ తన కెరీర్ లో...
భారతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా సిరాజ్ ను రేవంత్ రెడ్డి అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.
పొట్టి ప్రపంచ కప్లో ఆఖరి యుద్ధం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
9 పరుగులు చేసి వెనుదిరిగిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ
రోహిత్ శర్మని ఔట్ చేసిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్
10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసిన భారత్
నాల్గో వికెట్ కోల్పోయిన భారత్.. 106 పరుగుల దగ్గర అక్షర్...
ఎట్టకేలకు 10 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది.గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.గురువారం జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కి దిగింది.20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు...
టీ 20 వరల్డ్ కప్ లో శ్రీలంక భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.నెదర్లాండ్స్ జట్టు పై 83 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 201 పరుగులు కొట్టింది చరిత్ 21 బంతుల్లో 46 పరుగులు తీసి భారీ స్కోర్ ను అందించాడు.మాథ్యూస్ 15 బంతుల్లో 30 పరుగులు,హాసరంగా 10 బంతుల్లో...