Thursday, July 17, 2025
spot_img

పాకిస్థాన్ లో జరిగే చాంపియన్ ట్రోఫీకు దూరంగా టీమిండియా..!!

Must Read

వచ్చే ఏడాది పాకిస్థాన్ లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ కు టీం ఇండియా హాజరుకావడం లేదని తెలుస్తుంది.దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను దుబాయి లేదా శ్రీలంకకు మార్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 09 వరకు ఈ ట్రోఫీ జరగనుంది .ఇప్పటికే షెడ్యూల్ ని కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఖరారు చేసింది.పాకిస్థాన్ వెళ్లేందుకు బీసీసీఐ సిద్ధంగా లేన‌ట్లు తెలుస్తోంది.ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను మార్చాలని బీసీసీఐ ఐసీసీను కొరనున్నట్లు తెలుస్తుంది.

Latest News

6 లక్షల ఎకరాలకు సాగునీరు

హంద్రీనీవా ప్రాజెక్టుతో రైతులందరికి మేలు రాయలసీమకు నీరివ్వడమే మా లక్ష్యం సీమ కరువు కాటకాలు తెలిసిన వ్యక్తిని ఎన్టీఆర్‌ ఆలోచనలో పుట్టిందే హంద్రీనీవా గత ఐదేళ్లు జగన్ ఏమీ చేయలేదని విమర్శలు మల్యాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS