Wednesday, July 2, 2025
spot_img

drugs

ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే:సీఎం రేవంత్ రెడ్డి

సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించినముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలి సైబర్ నేరాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా పెరిగింది డ్రగ్స్ కి బానిసైతే కుటుంబాలు నాశనం అవుతాయి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలని కోరారు ముఖ్యమంత్రి...

పట్టుబడిన DJ సిద్దార్థ్

నగరానికి చెందిన ఒక DJ పై అనుమానం రావడంతో అతని కదలికలపై సీక్రెట్ గా నిఘా పెట్టాం.. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలోని పబ్‌లకు తరచూ డ్ర**గ్స్‌ సేవించేవాడు. ఆయన కలుస్తున్న వ్యక్తులపై కూడా నిఘా ఉంచారు. గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా, మాదాపూర్ మరియు గచ్చిబౌలి ప్రాంతంలో డ్ర**గ్స్‌తో సంబంధం ఉన్న 16 మందిని పిలిపించాము...

హైదరాబాద్ లో డ్ర**గ్స్ కలకలం..

హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్న డ్ర**గ్స్ కల్చర్ తాజాగా ఓ నైజిరియాన్ నుండి 16 గ్రాముల కొ*కై*న్ స్వాధీనం బిజినెస్ వీసా పై వచ్చి హైదరాబాద్ లో డ్ర**గ్స్ విక్రయం పట్టుబడిన డ్ర**గ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందన్న అధికారులు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న "డ్ర**గ్స్" కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో...

రాజేంద్ర నగర్ లో 270 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం..రెడ్ హాండెడ్ గా దొరికినపోయిన యువతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో 270 గ్రాముల ( ఎం.డి.ఎం.ఎ) డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతో సన్ సిటీ సమీపంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రభాకర్, అనుభవ్ సక్సేనా అనే యువతిను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని 270 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు....
- Advertisement -spot_img

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS