Saturday, October 4, 2025
spot_img

icc

టెస్టు క్రికెట్‌ చరిత్రలో సంచలనం

సంచలన మార్పులకు సిద్ధమైన ఐసీసీ 12 జట్లతో రెండు గ్రూపులుగా విభజించి టెస్టులు డబ్ల్యూటీసీ 2027- 29 నుంచి అమలయ్యే అవకాశం ఈ ఏడాది చివరకల్లా పూర్తి స్థాయి నిర్ణయం టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఐసీసీ సంచలన మార్పులకు సిద్ధమైంది. 12 జట్లతో రెండు గ్రూపులుగా విభజించి టెస్టులు నిర్వహించాలని యోచిస్తోంది. జై షా నేతృత్వంలో సింగపూర్‌ వేదికగా జరిగిన...

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గ్రాండ్‌ విక్టరీ 4 వికెట్ల తేడాతో ఘన విజయం అర్థ శతకంతో రాణించిన కోహ్లి ఆసీస్‌ను కంగారెత్తించిన భారత బౌలర్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీ 2025 ఫైనల్‌కు చేరుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో...

మహిళల టీ20 ప్రపంచకప్ కొత్త షెడ్యూల్ విడుదల

మహిళల t20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ ను ఐసీసీ సోమవారం ప్రకటించింది.అక్టోబర్ 03 నుండి యూఏఈలో ఈ టోర్నీ ప్రారంభమవుతుందని,ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరుగుతుందని తెలిపింది.వాస్తవానికి ఈ t20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ లో జరగాలి.కాని ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులు అదుపుతప్పడంతో యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.

పాకిస్థాన్ లో జరిగే చాంపియన్ ట్రోఫీకు దూరంగా టీమిండియా..!!

వచ్చే ఏడాది పాకిస్థాన్ లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ కు టీం ఇండియా హాజరుకావడం లేదని తెలుస్తుంది.దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను దుబాయి లేదా శ్రీలంకకు మార్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 09 వరకు ఈ ట్రోఫీ జరగనుంది .ఇప్పటికే షెడ్యూల్ ని కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img