వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభకాంక్షలు తెలిపారు.కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ,సంతోషాలను నింపాలని ఈ సంధర్బంగా ప్రార్థించారు.నవరాత్రి ఉత్సవాల సంధర్బంగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి దేవ దేవుని అనుగ్రహం పొందాలని అన్నారు.
ఎర్రవెల్లి ఫాంహౌస్లో మాజీ సీఎం కేసీఆర్ భార్య శోభతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితులతో తెల్లవారుజామున 04 గంటల నుండి ప్రత్యేక పూజల అనంతరం నవగ్రహ యాగం నిర్వహించారు.ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది.ప్రతికూల రాజకీయ వాతావరణం,పలు ఇబ్బందులు కారణంగా పండితుల సూచనల మేరకు కేసీఆర్ ఈ యాగం నిర్వహించినట్లు...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత గురువారం తండ్రి,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఐదున్నర నెలల తర్వాత తండ్రిను చూసిన కవిత కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు కవితకు ఆగష్టు 27న బెయిల్ మంజూరు చేసిన...
ఎట్టకేలకు లిక్కర్ కేసులో నేరారోపణలు ఎదురుకుంటున్న దొరసానికి బెయిల్ మంజూరుఢిల్లీ సారా దందా కేసులో అరెస్టై 05 నెలల తర్వాత తీహార్ జైలు నుండి బయటకు రావడంతో బీఆర్ఎస్శ్రేణుల్లో సంతోషం కట్టలు తెంచుకుంది..కల్వకుంట్లోళ్ల కష్టాలు ఇక తీరిపోయినట్టేనా..?రాష్ట్ర రాజకీయాలు ఉసరవెల్లులను మించిపోయినట్టేనా..?జాతీయ పార్టీల ప్రయత్నాలు ఫలించినట్టేనా..?కమలం పార్టీలో కారు విలీనం అయినట్టేనా..?లేదా హస్తం పార్టీతో...
-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో 50శాతం రుణమాఫీ కూడా పూర్తి కాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.బుధవారం సికింద్రాబాద్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమాన్ని అయిన ప్రారంభించారు.ఈ సంధర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి బదులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.సోమవారం అయిన మీడియాతో మాట్లాడుతూ,సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ ఆత్మగౌరవం పై దాడి చేసినట్లే అని ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా...
ఆ పనిని సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారు
అయిన చేసిన అవినీతి అందరికీ తెలుసు
నాతో పాటు బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టి హింసించారు,ఇంకా వాటిని నేను మర్చిపోలే
బీఆర్ఎస్ పని అయిపోయింది
బీఆర్ఎస్ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్నవి అవాస్తవాలు
కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంభందం లేదు
మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను జైలుకు పంపే పనిని...
ఎవరైన అధికారి చిన్న తప్పిదాలు చేసినా..పై అధికారులు వారిపై చర్యలు తీసుకోవడమో..సస్పెండ్ చేయడమో చేస్తారు..ప్రజాప్రతినిధిగా ఉంటూ తప్పులు చేశాడని..సీనియర్ నాయకుల పదవులను సైతం తొలగించిన..గత ప్రభుత్వ అధినేతకు తన కూతురే దోషి!అంటూ జైలులో చిప్పకూడు తింటుంటే..ఆ వ్యక్తిని తాత్కాలికంగానైన పార్టీనుండిసస్పెండ్ చేయట్లేదేందుకో సారు ..దొర అహంకారాన్ని ప్రజలు ఆల్రెడి ఓటు ద్వారా తగ్గించారు..చేసిందే తప్పుపని...
ఈ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు.. రక్షణ లేదు..
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ మహిళలను అవమానించారు..
రాజశేఖర రెడ్డి హయాంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత
అనునిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం
నేను పార్టీ మారుతున్నాను అనే వార్తల్లో నిజం లేదు..
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు తెలుస్తోంది..
రేవంత్ రెడ్డి సారధ్యంలో గాడి తప్పిన పరిపాలన
ప్రతిష్టాత్మకమైన రైతుబంధు తీసుకొచ్చిన...
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.గురువారం అయిన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని,తెలంగాణ ఏర్పడ్డ కొంతమంది బుద్ధి మారలేదని ఆరోపించారు.భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు.అధికారంలో ఉంటే తెలంగాణను...